Month: February 2025

_*కంచి సాయి భరత్‌కు డాక్టరేట్ …*_

_*కంచి సాయి భరత్‌కు డాక్టరేట్ …*_ …………………….. నెల్లూరు: కాకుటూరులోని విక్రమ సింహపురి విశ్వవిద్యాలయ మేనేజ్‌మెంట్ ఫ్యాకల్టీలో బిజినెస్ మేనేజ్‌మెంట్ విభాగ పరిశోధన విద్యార్ధి కంచి సాయి భరత్ తన పరిశోధనలో విశేష కృషి చేసి “Prospects and Challenges Faced…

*మహా కుంభమేళాలో మంత్రి లోకేష్ దంపతుల పుణ్యస్నానాలు*

*మహా కుంభమేళాలో మంత్రి లోకేష్ దంపతుల పుణ్యస్నానాలు* ప్రయాగరాజ్ (యుపి): ప్రయాగరాజ్ మహా కుంభమేళాలో రాష్ట్ర విద్య, ఐటి, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ దంపతులు పుణ్యస్నానాలు చేశారు. త్రివేణి సంగమం షాహి స్నానఘట్టంలో సాంప్రదాయబద్ధంగా స్నానాన్ని ఆచరించి గంగాదేవికి…

*మద్దతు ధర కోల్పోతున్న రైతులకు ప్రభుత్వం ధాన్యం సేకరించడంలోనూ తీవ్ర అన్యాయం జరుగుతుందని* *రైతాంగాన్ని ఆదుకోవాలని వ్యవసాయశాఖ సహాయ సంచాలకులు నర్సోజికి వినతిపత్రం ఇచ్చిన: బిజెపి నమామి గంగే రాష్ట్ర కన్వీనర్ మిడతల రమేష్*

*మద్దతు ధర కోల్పోతున్న రైతులకు ప్రభుత్వం ధాన్యం సేకరించడంలోనూ తీవ్ర అన్యాయం జరుగుతుందని* *రైతాంగాన్ని ఆదుకోవాలని వ్యవసాయశాఖ సహాయ సంచాలకులు నర్సోజికి వినతిపత్రం ఇచ్చిన: బిజెపి నమామి గంగే రాష్ట్ర కన్వీనర్ మిడతల రమేష్* మద్దతు ధర లేకుండా నష్టానికి రైతులు…

*ఉపనయనంకు హాజరైన ఆదాల*

*ఉపనయనంకు హాజరైన ఆదాల* ఏపీఆర్ కన్స్ట్రక్షన్ లిమిటెడ్ కంపెనీ మేనేజర్ వంశీధర్ కుమారుడు నిఖిలేశ్వర్ ఉపనయనం కార్యక్రమానికి *నెల్లూరు పార్లమెంట్ నియోజకవర్గం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పరిశీలకులు ఆదాల ప్రభాకర్ రెడ్డిగారు* హాజరయ్యారు. ఈ సందర్భంగా ఉపనయనం చేసుకుంటున్నా నిఖిలేశ్వర్ ను…

*MLC పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి గారితో భేటీ అయ్యి విద్యారంగ సమస్యలపై చర్చించిన వైఎస్ఆర్సిపి విద్యార్థి విభాగం నేతలు.*

*MLC పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి గారితో భేటీ అయ్యి విద్యారంగ సమస్యలపై చర్చించిన వైఎస్ఆర్సిపి విద్యార్థి విభాగం నేతలు.* —————————————- నెల్లూరు రాంజీ నగర్ వైసీపీ నగర కార్యాలయంలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నెల్లూరు నగర నియోజకవర్గ ఇన్ చార్జ్ &…

*ఆత్మీయులకు ఆదాల ఆత్మీయ పలకరింపు*

*ఆత్మీయులకు ఆదాల ఆత్మీయ పలకరింపు* తనను నమ్మిన కార్యకర్తలు, అభిమానుల యోగక్షేమాలు తెలుసుకొని ఆత్మీయగా పలకరించి అండగా నిలవడం *నెల్లూరు పార్లమెంట్ నియోజకవర్గం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పరిశీలకులు ఆదాల ప్రభాకర్ రెడ్డిగారి* నైజం. ఈ నేపథ్యంలో సోమవారం 37వ డివిజన్…

*నిత్యాన్నదానానికి వేమిరెడ్డి దంపతుల భారీ విరాళం*

*నిత్యాన్నదానానికి వేమిరెడ్డి దంపతుల భారీ విరాళం* నెల్లూరు పార్లమెంట్‌ సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి గారు, కోవూరు ఎమ్మెల్యే, టిటిడి బోర్డు మెంబర్‌ శ్రీమతి వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి దంపతులు మరోసారి తమ దాతృత్వాన్ని చాటుకున్నారు. సీతారామపురం మండలంలోని శ్రీఇష్ట కామేశ్వరీదేవి సమేత ఘటిక…

*దేశ సంపద, వనరులు, ప్రభుత్వ రంగాన్ని కార్పొరేట్లకు దోచి పెట్టడమేనా వికసిత్ భారత్ అంటే ? : సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి. శ్రీనివాసరావు*

*దేశ సంపద, వనరులు, ప్రభుత్వ రంగాన్ని కార్పొరేట్లకు దోచి పెట్టడమేనా వికసిత్ భారత్ అంటే ? : సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి. శ్రీనివాసరావు* *కేంద్ర బడ్జెట్ లో కేటాయింపులు – సవాళ్లు అనే అంశం పై డాక్టర్ జెట్టి శేషారెడ్డి…

స్వర్ణ భారతి ట్రస్ట్ ఆవరణంలో జరిగిన వివాహ రిసెప్షన్ వేడుకలలో మాజీ ఎంపీ ఆదాల

స్వర్ణ భారతి ట్రస్ట్ ఆవరణంలో జరిగిన వివాహ రిసెప్షన్ వేడుకలలో మాజీ ఎంపీ ఆదాల మాజీ రాష్ట్రపతి యం వెంకయ్య నాయుడుగారి మనుమడు వివాహ రిసెప్షన్ కార్యక్రమానికి *మాజీ పార్లమెంట్ సభ్యులు ఆదాల ప్రభాకర్ రెడ్డిగారు* హాజరయ్యారు. ఆదివారం వెంకటాచలం స్వర్ణ…

*నెల్లూరు రూరల్ లో రౌడీయిజాన్ని ఉపేక్షించేది లేదు సామాన్యుడి పై దాడి చేసిన వారు ఎవరైనా బేషరతుగా అరెస్టు చేయిస్తాం*…. *ఇందిరమ్మ కాలనీ అసాంఘిక కార్యక్రమాలకు నెలువుగా మారింది*… *సామాన్యుడు శాంతి భద్రతల పరిరక్షణ జనసేన పార్టీ కర్తవ్యం,ఆర్తులకు అండగా నిలబడాలని పవన్ కళ్యాణ్ గారు మాకు తెలిపారు*… *ఎమ్మెల్యే శ్రీధర్ రెడ్డి గారి,పోలీసులు దృష్టికి తీసుకువచ్చి ఆకతాయిలా ఆగడాలకు కళ్ళెం వేస్తాం*…. *గునుకుల కిషోర్* జనసేన పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి.

*నెల్లూరు రూరల్ లో రౌడీయిజాన్ని ఉపేక్షించేది లేదు సామాన్యుడి పై దాడి చేసిన వారు ఎవరైనా బేషరతుగా అరెస్టు చేయిస్తాం*…. *ఇందిరమ్మ కాలనీ అసాంఘిక కార్యక్రమాలకు నెలువుగా మారింది*… *సామాన్యుడు శాంతి భద్రతల పరిరక్షణ జనసేన పార్టీ కర్తవ్యం,ఆర్తులకు అండగా నిలబడాలని…