Month: February 2025

*అన్నదాతలను ఆదుకుంటాం* – రైతుల సంక్షేమమే టిడిపి లక్ష్యం – పడుగుపాడులో ప్రాధమిక వ్యవసాయ సహకార సంఘ భవన ప్రారంభోత్సవం – పాటూరు, చెర్లోపాళెం, వేగూరు మరియు పోతిరెడ్డి పాళెం రైతుల కోసం గ్రామాలలో “మల్టిపర్పస్” గౌడోన్స్ ప్రారంభం. – సహకార సంఘాల ద్వారా రైతుల నుంచి ధాన్యం కొనుగోలు చేసి కనీస గిట్టుబాటు ధర కల్పిస్తాం. – జిల్లాలోనే ప్రప్రథమంగా పడుగుపాడు సహకార సంఘం ఆధ్వర్యంలో “అగ్రి అవుట్ లెట్”. – ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి.

*అన్నదాతలను ఆదుకుంటాం* – రైతుల సంక్షేమమే టిడిపి లక్ష్యం – పడుగుపాడులో ప్రాధమిక వ్యవసాయ సహకార సంఘ భవన ప్రారంభోత్సవం – పాటూరు, చెర్లోపాళెం, వేగూరు మరియు పోతిరెడ్డి పాళెం రైతుల కోసం గ్రామాలలో “మల్టిపర్పస్” గౌడోన్స్ ప్రారంభం. – సహకార…

స్వర్ణ లింగేశ్వరుడికి శివరాత్రి ఉత్సవాలు — గోడపత్రిక ఆవిష్కరణ

స్వర్ణ లింగేశ్వరుడికి శివరాత్రి ఉత్సవాలు — గోడపత్రిక ఆవిష్కరణ నెల్లూరు నగరంలోని స్థానిక మూలపేట నెల్లూరు చెరువు గణేష్ ఘాట్ వద్దనున్న శ్రీ స్వర్ణ లింగేశ్వర స్వామి వారి దేవస్థానం నందుమహా శివరాత్రి ఉత్సవాలు ఘనంగా స్వర్ణ భారత్ ట్రస్ట్ విక్రమ…

చెత్త సేకరణ వాహన డ్రైవర్లు క్రమశిక్షణ పాటించండి – కమిషనర్ సూర్య తేజ

చెత్త సేకరణ వాహన డ్రైవర్లు క్రమశిక్షణ పాటించండి – కమిషనర్ సూర్య తేజ నెల్లూరు నగరపాలక సంస్థలో విధులు నిర్వహిస్తున్న చెత్త సేకరణ వాహనాల డ్రైవర్లు క్రమశిక్షణ పాటించి, నిర్దేశించిన సమయానికి తమకు కేటాయించిన డివిజన్లలో విధులకు హాజరుకావాలని కమిషనర్ సూర్య…

*ఢిల్లీ ముఖ్యమంత్రిగా తొలిసారి బీజేపీ ఎమ్మెల్యే రేఖా గుప్తా ప్రమాణ స్వీకారం*

*ఢిల్లీ ముఖ్యమంత్రిగా తొలిసారి బీజేపీ ఎమ్మెల్యే రేఖా గుప్తా ప్రమాణ స్వీకారం* ఢిల్లీ ముఖ్యమంత్రిగా తొలిసారి బీజేపీ ఎమ్మెల్యే రేఖా గుప్తా ప్రమాణ స్వీకారం చేశారు. లెఫ్టినెంట్ గవర్నర్ వీకే సక్సేనా ఆమె చేత ప్రమాణ స్వీకారం చేయించారు. దీంతో ఢిల్లీకి…

*వైసిపి కి మద్దతుగా 54 వ డివిజన్ నుంచి పెద్ద సంఖ్యలో పార్టీ నాయకులు, కార్యకర్తలు* *పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డితో సుదీర్ఘ భేటీ.*

*వైసిపి కి మద్దతుగా 54 వ డివిజన్ నుంచి పెద్ద సంఖ్యలో పార్టీ నాయకులు, కార్యకర్తలు* *పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డితో సుదీర్ఘ భేటీ.* —————————————- నెల్లూరు రాంజీ నగర్ ఆఫీస్ లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నెల్లూరు నగర నియోజకవర్గ ఇంచార్జ్…

*సిపిఎం ఆధ్వర్యంలో నగరపాలక సంస్థ కార్యాలయం వద్ద ధర్నా*

*సిపిఎం ఆధ్వర్యంలో నగరపాలక సంస్థ కార్యాలయం వద్ద ధర్నా* 23వ డివిజన్లో గత కొన్ని రోజులుగా మంచినీరు సరిగా రాకపోవడంతో సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో స్థానిక ప్రజలతో కలిసి నగరపాలక సంస్థ కార్యాలయం వద్ద ధర్నా కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో…

*పచ్చిపాల ఉత్తరక్రియలకు హాజరైన కొండ్రెడి , కాకాణి*

*పచ్చిపాల ఉత్తరక్రియలకు హాజరైన కొండ్రెడి , కాకాణి* కోవూరు నియోజకవర్గం వైస్సార్సీపీ నాయకులు పచ్చిపాల రాధాకృష్ణారెడ్డి సతీమణి పచ్చిపాల విజయలక్ష్మిగారి ఉత్తరక్రియలకు *నెల్లూరు విజయ డెయిరీ చైర్మన్ కొండ్రేడ్డి రంగారెడ్డి మరియు కాకాణి గోవర్దన్ రెడ్డి* హాజరైనారు. ఈ మేరకు కోవూరు…

విక్రమ సింహపురి యూనివర్శిటీలో జాతీయ సదస్సు ప్రారంభం

తేది: 19-02-2025 విక్రమ సింహపురి యూనివర్శిటీలో జాతీయ సదస్సు ప్రారంభం ————— శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా వెంకటాచలం మండలం కాకుటూరులోని విక్రమ సింహపురి విశ్వవిద్యాలయం సర్ సీవీ రామన్ సెమినార్ హాల్ లో ఐసీఎస్ఎస్ఆర్-ఎస్ ఆర్సీ, హైదరాబాద్ మరియు…

*” పొదలకూరు, వెంకటాచలం మండలాల్లో కాకాణి పర్యటన”* *కూటమిపాలనలో తాము అనేక ఇబ్బందులకు గురవుతున్నామంటూ, కాకాణి ముందు గోడు వెల్లబోసుకున్న స్థానికులు.*

*” పొదలకూరు, వెంకటాచలం మండలాల్లో కాకాణి పర్యటన”* *కూటమిపాలనలో తాము అనేక ఇబ్బందులకు గురవుతున్నామంటూ, కాకాణి ముందు గోడు వెల్లబోసుకున్న స్థానికులు.* *జగనన్న ప్రభుత్వంలో రైతుల దగ్గర పొలాలు కొని, లేఔట్లు వేసి తమకు ఇళ్ల ప్లాట్లు కేటాయిస్తే, తెలుగుదేశం పార్టీ…

*ఐదేళ్లూ రైతుల్ని నట్టేట ముంచి ఇప్పుడు పరామర్శల పేరుతో డ్రామాలా* *అధికారంలో ఉన్నప్పుడు ఏ రోజైనా మిర్చి రైతుల కష్టాలను పట్టించుకున్నారా* *మిర్చి దొంగల బ్యాచ్ తో రైతుల పరామర్శకు వెళతావా జగన్ రెడ్డీ..* *రైతుల కోసం ఎవరి ప్రభుత్వం హయాంలో ఏం చేశారో చర్చకు సిద్ధమా..* *తెలుగు సినీ ఇండస్ట్రీలో చైల్డ్ ఆర్టిస్టుల కొరత తీర్చే పనిలో వైసీపీ* *ప్రజలు 11 సీట్లకు పరిమితం చేసినా ఇంకా జ్ఞానోదయం కాలేదు* *అమరావతిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో పొలిట్ బ్యూరో సభ్యులు, సర్వేపల్లి శాసనసభ్యులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి*

*ఐదేళ్లూ రైతుల్ని నట్టేట ముంచి ఇప్పుడు పరామర్శల పేరుతో డ్రామాలా* *అధికారంలో ఉన్నప్పుడు ఏ రోజైనా మిర్చి రైతుల కష్టాలను పట్టించుకున్నారా* *మిర్చి దొంగల బ్యాచ్ తో రైతుల పరామర్శకు వెళతావా జగన్ రెడ్డీ..* *రైతుల కోసం ఎవరి ప్రభుత్వం హయాంలో…