Month: January 2025

ఆటో డ్రైవర్ల సుస్థిర ఆదాయ కల్పనే లక్ష్యంగా సబ్సిడితో ఆటోలు – నుడా చైర్మన్ కోటంరెడ్డి శ్రీనివాసులరెడ్డి..

ఆటో డ్రైవర్ల సుస్థిర ఆదాయ కల్పనే లక్ష్యంగా సబ్సిడితో ఆటోలు – నుడా చైర్మన్ కోటంరెడ్డి శ్రీనివాసులరెడ్డి.. – తెలుగునాడు ఆటో వర్కర్స్ యూనియన్ క్రమశిక్షణకు మారుపేరు.. – వాహనానికి సంబంధించిన అన్ని పత్రాలను దగ్గర ఉంచుకోండి.. – పోలీసుల నుంచి,…

*వైసీపీ ఐదేళ్ల పాలనలో లెక్కకు మించి దుర్మార్గాలు..ఇఫ్పుడేమో గావు కేకలు

*వైసీపీ ఐదేళ్ల పాలనలో లెక్కకు మించి దుర్మార్గాలు..ఇఫ్పుడేమో గావు కేకలు *కాకాణి గోవర్ధన్ రెడ్డీ..నువ్వెంత గావు కేకలు పెట్టినా, గొంతేసుకుని రంకెలేసినా నీ పాపాల పార్టనర్ మందల శేషయ్య చేసిన తప్పులు ఒప్పు అయిపోవు* *నీ పాపాల పార్టనర్ శేషయ్య బాగోతం…

శ్రీతేజ్ పరామర్శకు అల్లు అర్జున్ – అక్కడే బిగ్ ట్విస్ట్, పోలీసుల నోటీసులు..!!

శ్రీతేజ్ పరామర్శకు అల్లు అర్జున్ – అక్కడే బిగ్ ట్విస్ట్, పోలీసుల నోటీసులు..!! By JANA HUSHAAR Published: Sunday, January 5, 2025, 10:25 అల్లు అర్జున్ ఎపిసోడ్ లో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. మరో సారి అల్లు…

ఉద్యోగులకు ఈహెచ్ఎస్ నిలిపివేత..!!

ఉద్యోగులకు ఈహెచ్ఎస్ నిలిపివేత..!! By JANA HUSHAAR Published: Sunday, January 5, 2025, 10:09 ఏపీలో ఆరోగ్య శ్రీ నెట్ వర్క్ ఆస్పత్రులు కీలక నిర్ణయం తీసుకుంది. బకాయిల చెల్లింపు కోసం ప్రభుత్వానికి డెడ్ లైన్ విధించింది. భారీగా బకాయిలు…

తిరుమల, తిరుపతిల్లో 94 కౌంటర్లు సిద్ధం..!!

తిరుమల, తిరుపతిల్లో 94 కౌంటర్లు సిద్ధం..!! By JANA HUSHAAR Published: Sunday, January 5, 2025, 7:05 తిరుమల: ప్రఖ్యాత పుణ్యక్షేత్రం తిరుమలలో భక్తుల రద్దీ నెలకొంది. శుక్రవారం నాడు 56,550 మంది భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు. వారిలో 28,550…

వీరందరి పెన్షన్ల తొలగింపు – ప్రభుత్వం తాజా ఆదేశాలు..!!

వీరందరి పెన్షన్ల తొలగింపు – ప్రభుత్వం తాజా ఆదేశాలు..!! By Jana Hushaar Published: Sunday, January 5, 2025, 9:07 ఏపీలో కూటమి ప్రభుత్వం వరుస నిర్ణయాలు తీసుకుంటోంది. ఈ ఏడాది సంక్షేమ పథకాల అమలు చేయాలని ప్రభుత్వం డిసైడ్…

*జిల్లా సమగ్ర అభివృద్దే నాలక్ష్యం – నుడా చైర్మన్ కోటంరెడ్డి శ్రీనివాసులరెడ్డి..*

*జిల్లా సమగ్ర అభివృద్దే నాలక్ష్యం – నుడా చైర్మన్ కోటంరెడ్డి శ్రీనివాసులరెడ్డి..* మాస్టర్ ప్లాన్ పై ఆర్.వి కన్సల్టెన్సీ మరియు నూడా అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించిన నుడా చైర్మన్.. హాజరైన వైస్ చైర్మన్ సూర్యతేజ, నుడా అధికారులు.. – జిల్లా…

*తెలుగు భాష అమృత భాష : ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి*

*తెలుగు భాష అమృత భాష : ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి* – ప్రపంచ తెలుగు సమాఖ్య రెండో రోజు ఘనంగా ప్రారంభమైన కార్యక్రమాలు – ప్రారంభోపన్యానం సమాఖ్య ఉపాధ్యక్షులు, ఎంపీ వేమిరెడ్డి – ముఖ్య అతిథులుగా హాజరైన కేంద్ర మంత్రి…

*మధ్యాహ్న భోజన కార్యక్రమాన్ని ప్రారంభించిన అబ్దుల్ అజీజ్*

*మధ్యాహ్న భోజన కార్యక్రమాన్ని ప్రారంభించిన అబ్దుల్ అజీజ్* నాడు రెండు మున్సిపల్ కళాశాలలను ఏర్పాటు చేసాం ఇక్కడ చదివిన పిల్లలు ఎంతో ఉన్నత స్థాయికి చేరారు ఏపీ వక్ఫ్ బోర్డ్ చైర్మన్, నెల్లూరు పార్లమెంట్ టీడీపీ అధ్యక్షులు – షేక్. అబ్దుల్…

*సంయమనం పాటించండి అని విన్నవించిన టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడు*

*సంయమనం పాటించండి అని విన్నవించిన టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడు* By JANA HUSHAAR Published: Saturday, January 4, 2025. తిరుమల: ప్రఖ్యాత పుణ్యక్షేత్రం తిరుమలలో భక్తుల రద్దీ నెలకొంది. శుక్రవారం నాడు 56,550 మంది భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు.…