Month: January 2025

*144 ఏళ్లకోకసారి మహా కుంభమేళా ప్రయాగ్‌రాజ్‌లో మాత్రమే జరుగుతుందనీ మరెక్కడా జరగదని మీకు తెలుసా..?*

*144 ఏళ్లకోకసారి మహా కుంభమేళా ప్రయాగ్‌రాజ్‌లో మాత్రమే జరుగుతుందనీ మరెక్కడా జరగదని మీకు తెలుసా..?* హిందూ సంప్రదాయంలో కుంభమేళాకు ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది. ఈ మేళాలో పుణ్యస్నానం చేస్తే ఇప్పటి వరకు తెలిసి తెలియక చేసిన పాపాలన్నీ తొలగిపోయి మోక్షం కలుగుతుందని…

సేవా కార్యక్రమాలు చెయ్యడంలో ఆర్యవైశ్యులు ముందుంటారు – నుడా చైర్మన్ కోటంరెడ్డి శ్రీనివాసులరెడ్డి..

సేవా కార్యక్రమాలు చెయ్యడంలో ఆర్యవైశ్యులు ముందుంటారు – నుడా చైర్మన్ కోటంరెడ్డి శ్రీనివాసులరెడ్డి.. నెల్లూరు, అర్యవైశ్యుల జోలికి ఎవరొచ్చినా చూస్తూ ఊరుకోనని.. వారికి అండగా ఉంటానని నుడా చైర్మన్ కోటంరెడ్డి శ్రీనివాసులరెడ్డి అన్నారు.. తెలుగుదేశం పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు వారు కూడా…

మాజీ నుడా డైరెక్టర్ షేక్ ఖాజావలి గారికి మేయర్ పరామర్శ

మాజీ నుడా డైరెక్టర్ షేక్ ఖాజావలి గారికి మేయర్ పరామర్శ మాజీ నుడా డైరెక్టర్ షేక్ ఖాజావలి సతీమణి, గత కొద్ది కాలంగా అనారోగ్యం తో బాధ పడుతూ శుక్రవారం తుదిశ్వాస విడవగా, నెల్లూరు బాలాజీ నగర్ లోని వారి నివాసంలో…

*శాప్ ఛైర్మన్ చొరవతో క్రీడాకారిణికి ఎన్ఆర్ఐ సెల్ ఆర్థికప్రోత్సాహం.శాప్ ఛైర్మన్ అనిమిని రవినాయుడు

*శాప్ ఛైర్మన్ చొరవతో క్రీడాకారిణికి ఎన్ఆర్ఐ సెల్ ఆర్థికప్రోత్సాహం.శాప్ ఛైర్మన్ అనిమిని రవినాయుడు స్క్రోలింగ్ పాయింట్స్.6-1-2025* * క్రీడారంగంలో సరికొత్త అధ్యయనానికి శ్రీకారం చుట్టిన శాప్ ఛైర్మన్ రవినాయుడు * ఆర్థికంగా ఇబ్బంది పడుతున్న క్రీడాకారులకు ఎన్ఆర్ఐల ప్రోత్సాహం అవసరం -శాప్…

ప్రజాసమస్యల పరిష్కారంపై ప్రత్యేక దృష్టి సారించండి* – అధికారులను ఆదేశించిన కలెక్టర్‌ ఆనంద్‌

ప్రజాసమస్యల పరిష్కారంపై ప్రత్యేక దృష్టి సారించండి* – అధికారులను ఆదేశించిన కలెక్టర్‌ ఆనంద్‌ – ప్రజా సమస్యల పరిష్కార వేదికకు 247 అర్జీలు ప్రజా సమస్యల పరిష్కార వేదికలో రెవెన్యూ అర్జీల పరిష్కారంపై ప్రత్యేక దృష్టి సారించాలని జిల్లా కలెక్టర్‌ ఆనంద్‌…

*పదవులు శాశ్వతం కాదు, ప్రజాసేవే ముఖ్యమంటూ మాజీ సీఎం కిరణ్ కుమార్ రెడ్డి వ్యాఖ్యలు*

*పదవులు శాశ్వతం కాదు, ప్రజాసేవే ముఖ్యమంటూ మాజీ సీఎం కిరణ్ కుమార్ రెడ్డి వ్యాఖ్యలు* భారతీయ జనతా పార్టీ ,నెల్లూరు జిల్లా కార్యాలయంలో సోమవారం జరిగిన విలేకరుల సమావేశంలో మాజీ ముఖ్యమంత్రి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ, తన హయాంలో…

*సంప్రదాయ వస్తువులతో భోగిమంటలు వేద్దాం…పర్యావరణాన్ని కాపాడుదాం* *సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి పిలుపు*

*సంప్రదాయ వస్తువులతో భోగిమంటలు వేద్దాం…పర్యావరణాన్ని కాపాడుదాం* *సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి పిలుపు* *ది పీఎంపీ అసోసియేషన్ ఆప్ ఇండియా, బ్లాక్ బోర్డు మిత్రమండలి ప్రతినిధులు రూపొందించిన ప్రచార పత్రాలను విడుదల చేసిన సోమిరెడ్డి* సర్వశుభాల కోసం భోగి మంటలు…

*నెల్లూరులో జరుగు సిపిఎం పార్టీ 27వ రాష్ట్ర మహాసభలను జయప్రదం చేయాలని ఇంటింటి ప్రచారం : సిపిఎం నెల్లూరు నగర కార్యదర్శి కత్తి శ్రీనివాసులు*

*నెల్లూరులో జరుగు సిపిఎం పార్టీ 27వ రాష్ట్ర మహాసభలను జయప్రదం చేయాలని ఇంటింటి ప్రచారం : సిపిఎం నెల్లూరు నగర కార్యదర్శి కత్తి శ్రీనివాసులు* సిపిఎం పార్టీ ఆంధ్ర ప్రదేశ్ 27వ రాష్ట్ర మహాసభలను జయప్రదం చేయాలని కోరుతూ నెల్లూరు నగరం…

*” జనం తాకిడితో వైకాపా కార్యాలయానికి కొత్త కళ”*

*” జనం తాకిడితో వైకాపా కార్యాలయానికి కొత్త కళ”* *వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, మాజీ శాసన సభ్యులు కిలివేటి సంజీవయ్య గారు, ఆనం విజయకుమార్ రెడ్డి గారు, మేకపాటి విక్రమ్ రెడ్డి గారి ఆధ్వర్యంలో పలువురు నాయకులు, కార్యకర్తలు జిల్లా…

*అనికేపల్లి వైసీపీ నేత కోడూరు ప్రదీప్ కుమార్ రెడ్డి చిట్టా విప్పితే.. అవినీతి, అక్రమాల కంపే…* *గత వైసీపీ ప్రభుత్వంలో మెక్కిందంతా ప్రతి పైసాతో సహా తిరిగి కక్కిస్తాం.. వదిలిపెట్టే ప్రసక్తే లేదు… లెక్కలతో సహా నిగ్గు తేలుస్తాం…..*

*అనికేపల్లి వైసీపీ నేత కోడూరు ప్రదీప్ కుమార్ రెడ్డి చిట్టా విప్పితే.. అవినీతి, అక్రమాల కంపే…* *గత వైసీపీ ప్రభుత్వంలో మెక్కిందంతా ప్రతి పైసాతో సహా తిరిగి కక్కిస్తాం.. వదిలిపెట్టే ప్రసక్తే లేదు… లెక్కలతో సహా నిగ్గు తేలుస్తాం…..* *వెంకటాచలం మండలం…