Month: May 2024

*’స్త్రీధనం’, ‘భరణం’ ఒక్కటేనా? దానిపై భర్తకు, అత్తమామలకు హక్కు ఉంటుందా?*

*’స్త్రీధనం’, ‘భరణం’ ఒక్కటేనా? దానిపై భర్తకు, అత్తమామలకు హక్కు ఉంటుందా?* *సుప్రీంకోర్టు ఏం చెబుతోంది.!* ‘స్త్రీ ధనం’‌‌ అంటే ఏమిటి? స్త్రీధనం పై భర్తకు హక్కు ఉంటుందా? భరణం, స్త్రీ ధనం ఒక్కటేనా? ఇవన్నీ సాధారణ ప్రజలకు ఉండే సందేహాలు. ఈ…

*మళ్లీ తిహార్ జైలుకు ఎమ్మెల్సీ కవిత*

*మళ్లీ తిహార్ జైలుకు ఎమ్మెల్సీ కవిత* న్యూ ఢిల్లీ :మే 20 ఢిల్లీ మ‌ద్యం కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ క‌విత జ్యుడిషియ‌ల్ రిమాండ్ మళ్ళీ పొడిగించారు. నేటితో క‌విత రిమాండ్ ముగియ‌డంతో ఆమెను రౌస్ అవెన్యూ కోర్టులో హాజరు ప‌రిచారు. ఈ…

*ముగ్గురు ఐపీఎస్ లపై క్రమశిక్షణ చర్యలు…*

Today *ముగ్గురు ఐపీఎస్ లపై క్రమశిక్షణ చర్యలు…* ఎన్నికల హింసకు బాధ్యుల్ని చేస్తూ EC సస్పెండ్ చేసిన అనంతపురం, పల్నాడు SPలు అమిత్, బిందు మాధవ్, బదిలీ వేటుకు గురైన తిరుపతి SP కృష్ణకాంత్ పై క్రమశిక్షణ చర్యలకు ప్రభుత్వం సిద్ధమైంది.…

శ్రీశైలంలో భక్తులకు చుక్కలు చూపించిన ట్రాఫిక్..

శ్రీశైలంలో భక్తులకు చుక్కలు చూపించిన ట్రాఫిక్.. శ్రీశైలం: ద్వాదశ జ్యోతిర్లంగ క్షేత్రమైన శ్రీశైలం ఆలయంలో భక్తుల రద్దీ పెరిగింది. ఆదివారం, వేసవి సెలవులు కావడంతో తెలుగు రాష్ట్రాలతోపాటు ఇతర రాష్ట్రాల నుంచి అధిక సంఖ్యలో భక్తులు ఆలయానికి పోటెత్తారు.. ఆన్‌లైన్‌ ద్వారా…

*దేశంలో ప్రశాంతంగా కొనసాగుతున్న ఐదవ దశ పోలింగ్*

*దేశంలో ప్రశాంతంగా కొనసాగుతున్న ఐదవ దశ పోలింగ్* న్యూ ఢిల్లీ :మే 20 నేడు దేశంలో ఐదవ దశ పోలింగ్ ప్రారంభమైంది. ఆరు రాష్ట్రాలు, రెండు కేంద్ర పాలిత ప్రాంతాల్లోని 49 పార్లమెంట్ నియోజకవర్గా ల్లో ఓటర్లు తమ ఓటు హక్కు…

*జగన్ ఓడిపోవడం ఖాయం, కారణాలు ఇవే…* *ఏపీ ఎన్నికలపై ప్రశాంత్‌కిషోర్ సంచలన కామెంట్స్*

*జగన్ ఓడిపోవడం ఖాయం, కారణాలు ఇవే…* *ఏపీ ఎన్నికలపై ప్రశాంత్‌కిషోర్ సంచలన కామెంట్స్* ఏపీ రాజకీయాలపై మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు ప్రముఖ రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్‌కిషోర్.ఆంధ్రప్రదేశ్ జరిగిన ఎన్నికల్లో వైసీపీకి ఘోర పరాజయం ఎదురు కాబోతోందని మరోసారి స్పష్టంచేశారు. ఇందుకు…

• ఏపిలో చంద్రబాబు అధికారంలోకి రాబోతున్నారు. • ఏపిలో జగన్, మోడి వ్యతిరేక పవనాలు చాలా స్పష్టంగా కనిపించాయి.

ఢిల్లీః 19-5-2024 ఆదివారం. (జన హుషార్) ఢిల్లీలో చింతా మోహన్, కేంద్ర మాజీ మంత్రి & కాంగ్రెస్ సీనియర్ నేత ప్రెస్ కాన్ఫరెన్స్ • ఏపిలో చంద్రబాబు అధికారంలోకి రాబోతున్నారు. • ఏపిలో జగన్, మోడి వ్యతిరేక పవనాలు చాలా స్పష్టంగా…

కిటకిటలాడుతున్న తిరుమల సర్వదర్శనానికి 24 గంటల సమయం  రెండు కిలోమీటర్ల మేర వేచి ఉన్న భక్తులు

కిటకిటలాడుతున్న తిరుమల సర్వదర్శనానికి 24 గంటల సమయం రెండు కిలోమీటర్ల మేర వేచి ఉన్న భక్తులు *తిరుపతి జిల్లా..తిరుమల* *💥భక్తులతో కటికటలాడుతున్న తిరుమల* 💥 *👉సర్వదర్శనానికి సుమారు 24 గంటల సమయం, 2 కిలోమీటర్ల పైన వేచి ఉన్న భక్తులు..* కలియుగ…

కుప్పంలో చంద్రబాబు గెలుస్తారా? ఓడిపోతారా? బెట్టింగ్‎లో ఆ అంశమే కీలకం..!

Janahushaar news: కుప్పంలో చంద్రబాబు గెలుస్తారా? ఓడిపోతారా? బెట్టింగ్‎లో ఆ అంశమే కీలకం..! కుప్పంలో రికార్డు స్థాయి పోలింగ్ ఎవరికి అనుకూలం. అత్యధిక ఓటింగ్ శాతం నమోదు ఏ పార్టీకి కలిసి వచ్చే అంశం. పెరిగిన ఓటింగ్ శాతంపై ఎవరి లెక్కలు…

బీజేపీకి 272 సీట్లు రాకపోతే ఎలా..? ప్లాన్‌ బీ ఏంటి..?.. అమిత్ షా కీలక వ్యాఖ్యలు..!

బీజేపీకి 272 సీట్లు రాకపోతే ఎలా..? ప్లాన్‌ బీ ఏంటి..?.. అమిత్ షా కీలక వ్యాఖ్యలు..! లోక్‌సభ ఎన్నికల్లో ఐదో దశ పోలింగ్ మే 20న జరగనుంది. నాలుగు దశల ఓటింగ్ తర్వాత, భారతీయ జనతా పార్టీకి ఇప్పటికే మెజారిటీ వచ్చిందని,…

You missed