సుందర రామయ్య గారికి నివాళులర్పించిన కావలి ఎమ్మెల్యే.
తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి బీద రవిచంద్ర గారి మామ పొన్నెబోయిన సుందర రామయ్య గారి ఉత్తర క్రియల కార్యక్రమం లో కావలి ఎమ్మెల్యే దగుమాటి వెంకట క్రిష్ణారెడ్డి గారు గురువారం పాల్గొన్నారు.
నెల్లూరు కిసాన్ నగర్ లో జరిగిన కార్యక్రమంలో ఆయన పాల్గొని నివాళులు అర్పించారు. వారి కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు..