*సింగంశెట్టి అశోక్ ను పరామర్శించిన.* *పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి*
—————————————-
నెల్లూరు మెడికవర్ హాస్పిటల్లో అనారోగ్యానికి గురై చికిత్స తీసుకుంటున్న 14 డివిజన్ వైసిపి నాయకులు సింగంశెట్టి *అశోక్* గారిని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నెల్లూరు నగర నియోజకవర్గ ఇన్ చార్జ్ & ఎమ్మెల్సీ *పర్వత రెడ్డి చంద్రశేఖర్ రెడ్డి* గారు పరామర్శించారు.

ఈ సందర్భంగా *సింగంశెట్టి అశోక్ గారి ఆరోగ్య పరిస్థితి గురించి పర్వత రెడ్డి చంద్రశేఖర్ రెడ్డి గారు అడిగి తెలుసుకుని కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పి భరోసానిచ్చారు.*

అనంతరం *వైద్యులతో మాట్లాడి మెరుగైన వైద్యం అందించాలని చంద్రశేఖర్ రెడ్డి కోరారు.*

ఈ కార్యక్రమంలో చంద్రశేఖర్ రెడ్డి గారి వెంట జిల్లా యువజన అధ్యక్షులు, కార్పొరేటర్ ఊటుకూరు నాగార్జున గారు , వైసిపి నాయకులు గిరి రెడ్డి గారు, సాకేష్ రెడ్డి గారు , మహేష్ గారు, సలాం గారు , అస్లాం గారు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You missed