*బీద రవిచంద్రకు మంత్రి లోకేష్ అభినందనలు*

అమరావతి: శాసనసభ్యుల కోటానుంచి టిడిపి తరఫున ఎమ్మెల్సీ అభ్యర్థిగా ఎంపికైన టిడిపి సీనియర్ నేత బీద రవిచంద్ర సోమవారం మర్యాద పూర్వకంగా మంత్రి లోకేష్ ను కలిశారు.

ప్రజాసమస్యలను శాసన మండలి దృష్టికి తెచ్చి పరిష్కారానికి కృషి చేయాలని కోరారు.

ఈ సందర్భంగా రవిచంద్రకు లోకేష్ అభినందనలు తెలిపారు.

మంత్రిని కలిసిన వారిలో మాజీ ఎమ్మెల్సీ మంతెన సత్యనారాయణ రాజు కూడా ఉన్నారు.
******

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *