*ప్రజల కోసం పనిచేయండి*
*సచివాలయ ఉద్యోగులకు సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి సూచన*
*వెంకటాచలం మండలం ఇడిమేపల్లి సచివాలయంను ఆకస్మికంగా తనిఖీ చేసిన సోమిరెడ్డి*
*రికార్డులు పరిశీలించడంతో పాటు పలువురు ఉద్యోగులు అందుబాటులో లేకపోవడంపై ఆరా*
*ప్రతి ఒక్కరూ సక్రమంగా విధులు నిర్వర్తించడంతో పాటు అర్హత కలిగిన ప్రతి ఒక్కరికీ సంక్షేమ పథకాలు అందేలా చూడాలని సూచన*
*ప్రధానంగా గిరిజనులతో పాటు ఇతర వర్గాల్లోని నిరుపేదలు 100 శాతం మందికి ఆధార్ కార్డులు అందేలా చూడాలని సూచించిన సోమిరెడ్డి*