పహల్గామ్ ఉగ్రదాడికి గట్టి బుద్ధి చెప్పిన ఆపరేషన్ సింధూర్ – బీజేపీ జిల్లా కార్యదర్శి చిలకా ప్రవీణ్ కుమార్

“భారతదేశానికి విరోధంగా కుట్రలు పన్నుతూ ఉగ్రవాదులకు ఆశ్రయం ఇచ్చే పాకిస్తాన్‌కి ఈ దాడి గట్టి హెచ్చరిక అని బిజెపి జిల్లా కార్యదర్శి చిలకా ప్రవీణ్ అన్నారు.

పహల్గామ్ దాడిలో భర్తలను కోల్పోయిన ప్రతి భార్య నుదిటి సింధూరాన్ని చెరిపివేసిన ఉగ్రవాదుల తీరుకు భారత సైన్యం ఘాటైన ప్రతీకారం తీర్చిందనీ ,ఇది ‘నయా భారత్’. కళ్ల ముందే కలల్ని ధ్వంసం చేసిన వారికి ఇదే సమాధానం.

ఆపరేషన్ సింధూర్ విజయవంతంగా నిర్వహించిన భారత భద్రతా దళాలకు నా హృదయపూర్వక అభినందనలు. తెలియజేశారు. వీర జవాన్ల ధైర్యానికి, సమర్థతకు జోహార్లు!

“ఉగ్రవాదుల కవ్వింపు చర్యలకు మౌనంగా ఉండే రోజులు పోయాయినీ భారత్‌ కన్నెర్ర చేస్తే పాకిస్తాన్ నేలమట్టమవుతుంది అనే విషయాన్ని భారత సైన్యం మరోసారి నిరూపించిందనీ,.ఈ విజయం దేశ ప్రజలందరికీ గర్వకారణం.” అని అన్నారు

జై హింద్! భారత్ మాతాకి జై!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *