*గిరిజనులకు దుప్పట్లు, విద్యార్థులకు పుస్తకాల పంపిణీ చేసిన సోమిరెడ్డి మనుమడు,మనుమరాలు*
*అల్లీపురం గిరిజన కాలనీలో పంపిణీ చేసిన ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి మనుమడు సోమిరెడ్డి రణదేవ్ రెడ్డి, మనుమరాలు అమైరా*
*పీకేజీ కాలనీలోని ప్రాథమిక పాఠశాల చిన్నారులకు పుస్తకాలు, పెన్నులు అందజేత*
*నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలుపుతూ సోమిరెడ్డికి పెద్దసంఖ్యలో దుప్పట్లు, నోటుపుస్తకాలు తదితర సామగ్రి అందజేసిన అధికారులు, టీడీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు*
*సర్వేపల్లి నియోజకవర్గంలోని గిరిజన కాలనీల్లోనూ పంపిణీకి సన్నాహాలు*