*అకాల వర్షంతో అన్నదాతకు భారీగా నష్టం*

*వానకు తడిచిన సుమారు 10 వేల పుట్ల ధాన్యం*

*కష్టాల్లో ఉన్న రైతుకు అండగా ఉంటాం : సర్వేపల్లి శాసనసభ్యులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి*

 

*వెంకటాచలం మండలం ఇస్కపాళెం, ఈదగాలి, తాటిపర్తిపాళెం, పూడిపర్తి గ్రామాల్లో తడిచిన ధాన్యాన్ని పరిశీలించి రైతులకు ధైర్యం చెప్పిన సర్వేపల్లి శాసనసభ్యులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి*

*నిన్న రాత్రి కురిసిన అకాల వర్షానికి కళ్లాల్లో ఆరబెట్టిన ధాన్యం తడిచిపోవడానికి భాదాకరం*

*ఒక్కో గ్రామంలో వేలాది పుట్లు తడిచిపోయాయి*

*ఇప్పుడు ఆ ధాన్యాన్ని ఆరబెట్టుకోవడానికి రైతులకు ఖర్చులు రెట్టింపవుతున్నాయి..*

*ధాన్యం కూడా రంగుమారి తక్కువ ధరకు అడిగే అవకాశం ఉంది*

*ఈ క్రమంలో సమస్యను ప్రభుత్వం దష్టికి తీసుకెళ్లి రైతులకు న్యాయం జరిగేలా చూస్తాం*

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You missed