
*సీఎం చంద్రబాబుకు స్వాగతం పలికిన ఎంపీ వేమిరెడ్డి*
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అభివృద్ధిలో భాగంగా పలువురు కేంద్ర మంత్రులను కలిసేందుకు ఢిల్లీకి చేరుకున్న రాష్ట్ర ముఖ్యమంత్రివర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి గురువారం నెల్లూరు పార్లమెంట్ సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్రెడ్డి గారు ఆహ్వానం పలికారు.
ఢిల్లీలోని ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో సీఎం గారికి ఎంపీ వేమిరెడ్డి స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఎంపీని సీఎం చంద్రబాబు గారు ఆప్యాయంగా పలకరించారు.